అనకాపల్లి
చోడవరం స్వయంభూ శ్రీ కార్య సిద్ది గణపతి ఆలయం లో ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలలో మూడోవ రోజున స్వామి వారికి పంచామృత, నారికేల, సుగంధ ద్రవ్య జలాలుతో అభిషేకం చేసి నూతన వస్త్రాలు కట్టి భస్మ అలంకరణ చేసి పూలమాలలు తో స్వామి ని విశేషంగా అలంకరించి శ్రీ కార్యసిద్ధి గణపతి స్వామిని ఆలయ అర్చకులు భక్తులుకు దర్శనం ఇవ్వడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అభిషేక పూజాది కార్యక్రమం లో పాల్గొని తరించారు